25.7 C
Hyderabad
July 5, 2024 06: 45 AM
Slider ఖమ్మం

పల్లెవెలుగు బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం

#mallubhatti

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాధపురం వరకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో టికెట్ కొని సామాన్యుడిగా ప్రయాణం చేసిన విషయం ఆసక్తికరంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం అమలవుతున్న వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకే ఇంటిలో రెండు విషాద ఘటనలు

Satyam NEWS

జర్మనీకి  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం ఫ్యామిలీ ట్రిప్?

Satyam NEWS

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

Satyam NEWS

Leave a Comment