26.7 C
Hyderabad
April 27, 2024 07: 53 AM

Tag : Mallu Bhatti Vikramarka

Slider ముఖ్యంశాలు

విద్యుత్ రంగంపై పచ్చి అసత్యాలు చెబుతున్న కేసీఆర్

Satyam NEWS
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా...
Slider ముఖ్యంశాలు

లండన్ లోని థీమ్స్ నదిలా మురికి మూసీ

Satyam NEWS
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII...
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ వి మధ్యయుగపు కాలంనాటి ఆలోచనలు

Bhavani
తెలంగాణ పునర్నిర్మాణం అంటే గడీల సంస్కృత అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లో కాంగ్రెస్...
Slider ఖమ్మం

నిరుద్యోగ నిరసన దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టాలి

Satyam NEWS
రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మానికి ఓ ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట అని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా, నగర కాంగ్రెస్...
Slider ముఖ్యంశాలు

భట్టి పాదయాత్రపై ఆరా తీసిన రాహుల్

Satyam NEWS
రాహుల్ గాంధీ భట్టి నిర్వహిస్తన్న హత్ సే హత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఆరా తీశారు . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన తిరిగి ఢిల్లీ వెళుతున్న రాహుల్ గాంధీని శంషాబాద్ విమానాశ్రయంలో...
Slider ఖమ్మం

మృత్యుంజయ స్వామికి సిఎల్పీ నేత భట్టి దంపతుల ప్రత్యేక పూజలు

Satyam NEWS
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా మధిరలోని మహిమాన్విత శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో  మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు...
Slider ప్రత్యేకం

రైతులకు ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ

Satyam NEWS
రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే నెల 6న వరంగల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి...
Slider ఖమ్మం

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2
తెలంగాణ ప్రభుత్వం  ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క...
Slider ఖమ్మం

నాలుగున్నరేళ్లుగా అభయహస్తం లేదు

Sub Editor 2
డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
Slider ఖమ్మం

కేసీఆర్ కు సవాల్: రైతుల దగా పై చర్చకు సిద్ధమా?

Sub Editor 2
రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ దీనికి అంగీకరించకుంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని ముదిగొండ పాదయాత్ర వేదికగా భట్టి సవాల్ విసిరారు....