గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా...
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII...
తెలంగాణ పునర్నిర్మాణం అంటే గడీల సంస్కృత అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం లో కాంగ్రెస్...
రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మానికి ఓ ప్రత్యేకత ఉందని కాంగ్రెస్ కు ఖమ్మం కంచుకోట అని మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా, నగర కాంగ్రెస్...
రాహుల్ గాంధీ భట్టి నిర్వహిస్తన్న హత్ సే హత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఆరా తీశారు . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన తిరిగి ఢిల్లీ వెళుతున్న రాహుల్ గాంధీని శంషాబాద్ విమానాశ్రయంలో...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా మధిరలోని మహిమాన్విత శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు...
రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే నెల 6న వరంగల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి...
తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత విక్రమార్క...
డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...