31.2 C
Hyderabad
July 4, 2024 21: 02 PM
Slider ముఖ్యంశాలు

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

suicide farmer

నేను చనిపోతున్న నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని.. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా మృతుడు ఆత్మహత్య కు ముందు కోరాడు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందాడు. రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య చరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టి చనిపోయాడు.

Related posts

సర్వే :పాపులారిటీలో సోనియా కన్నారాహులే మిన్న

Satyam NEWS

సర్కారువారి పాట చిత్రం టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతి

Satyam NEWS

ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులకు అవగాహన ఉండాలి

Satyam NEWS

Leave a Comment