కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరారు కాలె యాదయ్యకు సీఎం రేవంత రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాడు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం ట్రెండింగ్ గా మారింది. ఫామ్ హౌస్ కి ఎమ్మెల్యేలను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్న కెసిఆర్. అయినా కూడా ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారపక్షం కాంగ్రెస్లో చేరుకలు రోజురోజుకు. పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఆరు గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటీకి చేరారు.