పంజాబ్ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్ అకాలీదళ్ రచ్చ
పంజాబ్ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష అకాలీదళ్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ...