29.2 C
Hyderabad
June 30, 2024 18: 09 PM
Slider ముఖ్యంశాలు

అస్తమించిన అక్షర సూర్యుడు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.

Related posts

సివిల్స్ శిక్షణ కోసం పేద వైశ్య విద్యార్థికి లక్ష రూపాయల సాయం

Satyam NEWS

ఘనంగా మోత్కుపల్లి జన్మదిన వేడుకలు

Satyam NEWS

సిఎం జగన్ పర్యటన రద్దు పోలింగ్ శాతంపై ప్రభావం?

Satyam NEWS

Leave a Comment