చీరాల టిడిపి టికెట్ తనకు రావడం తధ్యమని, రెండో జాబితాలో తన పేరు వస్తుందని నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ ఎం. ఎం కొండయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల క్రితం చీరాలకు తనను పంపినప్పుడే టికెట్ పై పార్టీ నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఇతర సమీకరణాల నేపథ్యంలో మొదటి జాబితాలో తన పేరు లేకపోయినా చీరాల టిక్కెట్ తనను దాటిపోదని కొండయ్య స్పష్టం చేశారు.
previous post