30.7 C
Hyderabad
July 2, 2024 16: 08 PM

Tag : Prashanth Kishore

Slider ప్రత్యేకం

దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా?

Satyam NEWS
గతంలో వై ఎస్ జగనుకు జాకీలేసిన ఐప్యాక్ సృష్టికర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైకాపా ఘోరంగా ఓడిపోతుందని చెప్పడాన్ని ఎవరూ కలగనలేదు. వైకాపా శ్రేణులు ఊహించలేదు అస్సలు. జాతీయ మీడియాకు ఇంటర్వూలలో.. రెండు సార్లు,...
Slider ప్రత్యేకం

నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పీకే

Satyam NEWS
ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో నేటికీ జంగిల్‌ రాజ్‌ కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు...
Slider ప్రత్యేకం

New strategy: నితీష్ తో చేతులు కలపబోతున్న ప్రశాంత్ కిషోర్

Satyam NEWS
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ గురించి ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుని రాహుల్ గాంధీ తిరస్కరించడంతో...
Slider ప్రత్యేకం

రోజుకో మాట: కొత్త పార్టీ పెట్టడం లేదని ప్రశాంత్ కిశోర్ ప్రకటన

Satyam NEWS
రోజుకో నిర్ణయం… పూటకో యవ్వారంతో తాను తికమకలో పడుతూ దేశంలోని రాజకీయ నాయకులను తికమక పెడుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించాడు. బీహార్‌లో ఇప్పట్లో ఎన్నికలు...
Slider సంపాదకీయం

జన సూరజ్: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు

Satyam NEWS
పీకేగా పేరుగాంచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతంగా ఏదైనా పార్టీ పెట్టబోతున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పీకే కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగానే ఆలోచనలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరి...
Slider ప్రత్యేకం

Good News: ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం లేదు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శుభవార్త. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో ప్రకటించారు....
Slider సంపాదకీయం

Analysis: కాంగ్రెస్ లో ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకవు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఏ బాధ్యతలు అప్పగించాలనే అంశంపై ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై...
Slider జాతీయం

ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టి సారించిన సోనియాగాంధీ

Satyam NEWS
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుంబిగించారు. సోనియా గాంధీ ప్రధానంగా రాజస్థాన్ పై దృష్టి సారించారు. అక్కడ యువనాయకుడు సచిన్...
Slider జాతీయం

రాజకీయ నాయకుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బిహారీ

Satyam NEWS
ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాండే పేరు ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా వినిపిస్తోంది. ఒక్కసారి ఈ బీహారీ రాజకీయ వ్యూహాత్మక కార్యాచరణ వల్ల పలు రాజకీయ పార్టీలు అధికారంలోకి...
Slider సంపాదకీయం

పీకే సరికొత్త వ్యూహంతో ఇద్దరికీ చిక్కులు….

Satyam NEWS
ప్రశాంత్ కిషోర్… ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితం. దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల స్ట్రాటజిస్టు. ఈయన ఎన్నికలలో పాచికలు...