29.7 C
Hyderabad
May 3, 2024 04: 21 AM

Tag : Bihar politics

Slider ప్రత్యేకం

నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పీకే

Satyam NEWS
ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో నేటికీ జంగిల్‌ రాజ్‌ కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు...
Slider ప్రత్యేకం

బీహార్ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు సీబీఐ యత్నం

Satyam NEWS
బీజేపీని కాదని బీహార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్ కు సీబీఐ రూపంలో కష్టాలు దాపురించాయి. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో IRCTC కుంభకోణం...
Slider జాతీయం

బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు: బీజేపీతో దూరం.. దూరం…

Satyam NEWS
జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ రాజీనామా తర్వాత బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. పేరు చెప్పకుండానే బీజేపీపై జేడీయూ దాడికి దిగింది. ఇదే సమయంలో ఈ రాజకీయ రచ్చ నేపథ్యంలో రాష్ట్రంలో ఎప్పుడైనా...