24.7 C
Hyderabad
June 23, 2024 08: 35 AM
Slider ఆదిలాబాద్

పత్రికా విలేకరిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

#attack

కుమరం బీమ్ జిల్లా   కాగజ్ నగర్ పట్టణంలో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి అంగల తిరుపతి పై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చింతలమండపల్లి ఎస్సై నరేష్ కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో పత్రికా విలేకరులు తాళ్లపల్లి నవీన్ గౌడ్, చౌదరి హరి, చౌదరి చంద్రశేఖర్, లాట్కరి శంకర్, కోట సాయి, చౌదరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Related posts

వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు

Satyam NEWS

పాపం 40 మంది పిల్లలు:వికటించిన మధ్యాహ్న భోజనం

Satyam NEWS

నీట్, జేఈఈ ఆన్ లైన్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS