19.7 C
Hyderabad
January 14, 2025 05: 08 AM
Slider ఆదిలాబాద్

పత్రికా విలేకరిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

#attack

కుమరం బీమ్ జిల్లా   కాగజ్ నగర్ పట్టణంలో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి అంగల తిరుపతి పై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చింతలమండపల్లి ఎస్సై నరేష్ కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో పత్రికా విలేకరులు తాళ్లపల్లి నవీన్ గౌడ్, చౌదరి హరి, చౌదరి చంద్రశేఖర్, లాట్కరి శంకర్, కోట సాయి, చౌదరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Related posts

జాతీయ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ క్రీడాకారులు

Satyam NEWS

ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు

Sub Editor

వరద బాధితులకు సీనియర్ సిటిజన్ ఫోరం విరాళం

Satyam NEWS