29.2 C
Hyderabad
June 16, 2024 12: 14 PM
Slider ఆదిలాబాద్

పత్రికా విలేకరిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

#attack

కుమరం బీమ్ జిల్లా   కాగజ్ నగర్ పట్టణంలో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి అంగల తిరుపతి పై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చింతలమండపల్లి ఎస్సై నరేష్ కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో పత్రికా విలేకరులు తాళ్లపల్లి నవీన్ గౌడ్, చౌదరి హరి, చౌదరి చంద్రశేఖర్, లాట్కరి శంకర్, కోట సాయి, చౌదరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Related posts

పేకాట రాయుళ్లు అరెస్టు

Satyam NEWS

తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోకు ఇక స్థానచలనం

Satyam NEWS

వైభవంగా చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS