జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి
సూర్యాపేట జిల్లాలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ళు,ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అన్నింటిని సత్వరమే అమలు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట...