23.7 C
Hyderabad
June 28, 2024 07: 56 AM

Tag : Priyanka Gandhi

Slider ముఖ్యంశాలు

మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన

Satyam NEWS
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన ఖరారయింది. 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు. మూడు రోజుల్లో 10 నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. 24వ తేదీన...
Slider ముఖ్యంశాలు

గద్దర్ మరణ వార్త బాధగా ఉంది…ప్రియాంకా గాంధీ

Bhavani
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. ‘‘దిగ్గజ కవి. నిఖార్సైన ఉద్యమకారుడు గుమ్మడి విట్టల్ మరణవార్త విని బాధగా ఉంది. సామాజిక సమస్యల...
Slider ముఖ్యంశాలు

ప్రియాంకా గాంధీ పర్యటన మరో సారి వాయిదా

Bhavani
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ కొల్లాపూర్ పర్యటన మరోసారి వాయిదా పడింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో లాంఛనంగా చేరేందుకు ఉద్దేశించి భారీ బహిరంగసభను...
Slider ముఖ్యంశాలు

ఈ నెల 30న కొల్లాపూర్ కు ప్రియాంకా గాంధీ

Bhavani
ఈనెల 30 వ తారీకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నందు పాలమూరు ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభ కు ముఖ్య అతిథులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని మాజీ...
Slider ముఖ్యంశాలు

పాలమూరు ప్రజాభేరి వాయిదా..?

Bhavani
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడినట్ల సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా...
Slider ముఖ్యంశాలు

ఢిల్లీకి వెళుతున్న వై ఎస్ షర్మిల

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి...
Slider జాతీయం

కాంగ్రెస్ ను గెలిపించిన అన్నా చెల్లెలు

Satyam NEWS
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 136 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. కాగా, బీజేపీ 65 స్థానాలకు పడిపోయింది. జేడీఎస్ 19 సీట్లతో...
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిరుద్యోలకు న్యాయం జరుగుతుంది

Satyam NEWS
ఐదు శీర్షికల ద్వారా కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారని. టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి. అజీజ్ పాషా పత్రికలకు విడుదల చేసిన సమావేశ ప్రకటనలలో...
Slider జాతీయం

రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం: క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

Satyam NEWS
రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం: క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కు సంబంధించిన భూ బదలాయింపులో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని అసెంబ్లీ...
Slider జాతీయం

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే

Satyam NEWS
కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌ ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో శశిథరూర్‌ను ఓడించిన మల్లికార్జున్ ఖర్గే, ఈరోజు అంటే బుధవారం ఉదయం పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు....