24.7 C
Hyderabad
June 23, 2024 08: 48 AM

Author : Sub Editor

1163 Posts - 0 Comments
Slider జాతీయం

ఇస్రో కొత్త చీఫ్‌గా ఎస్ సోమనాథ్

Sub Editor
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తదుపరి చీఫ్‌గా సీనియర్ రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది . సోమనాథ్ ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. మూడేళ్లుగా ఆయన నియామకం జరిగినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమనాథ్ కె. శివన్ స్థానంలోకి నియమితులయ్యారు....
Slider జాతీయం

అత్యాచార బాధితులే అభ్యర్థులు

Sub Editor
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’,...
Slider ప్రపంచం

క్వారంటైన్ పై ఎన్ఆర్ఐల అభ్యంతరం

Sub Editor
విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఏడు రోజుల నిర్బంధ నిబంధనలపై ప్రవాసీ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ వారు నివసిస్తున్న దేశం నుంచి వ్యాక్సిన్ వేయించారని,...
Slider జాతీయం

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం నిర్ణయం

Sub Editor
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో లోపం ఉందన్న కేసులో సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ...
Slider ప్రపంచం

డెల్టాను ఓమిక్రాన్ దాటేస్తుంది డబ్ల్యూహెచ్ఓ

Sub Editor
రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. ఓమిక్రాన్ త్వరగా డెల్టా వేరియంట్‌ను దాటేస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు...
Slider ప్రపంచం

రైలు పట్టాలపై విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌

Sub Editor
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశాడు. అయితే అతను తప్పని పరిస్థితిలో సరిగ్గా రైలు, రోడ్డు క్రాస్‌ అయ్యే చోట విమానం...
Slider ప్రపంచం

శ్రీలంకలో చైనా విదేశాంగ మంత్రి పర్యటన

Sub Editor
డ్రాగన్ దేశం పలు రంగాల్లో సాయం అందిస్తుందని శ్రీలంక ఆశించింది. అయినప్పటికీ ఎలాంటి హామీలు లేకుండానే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శ్రీలంక పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో చైనా నుంచి...
Slider జాతీయం

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మరోసారి గూఢచర్యం ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. టెక్‌ ఫాగ్‌ అనే యాప్‌తో భారతీయ జనతాపార్టీ ఐటీ వింగ్‌ సోషల్ మీడియాలను హైజాక్‌ చేస్తున్నదని, సొంత ఎజెండాను...
Slider జాతీయం

యూపీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

Sub Editor
అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎస్పీ...
Slider జాతీయం

మరో లాక్‌డౌన్.. సీఎంలతో ప్రధాని భేటీ

Sub Editor
దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైద్యనిపుణులు, మంత్రులతో సైతం సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ...