సేవాభారతి ఆధ్వర్యంలో ఆయుర్వేద కషాయం పంపిణీ
సేవా భారతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామ పంచాయతి కార్యాలయ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు రోగ నిరోధక ఆయుర్వేద కషాయాన్ని పంపిణీ చేశారు. కోవిడ్ వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న...