శ్యాడ్: బంగాళాఖాతంలో పడవ మునిగి 15 మంది మృతి
రోహింగ్యా శరణార్థులి ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తూ బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ దీవి సమీపంలో బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 71 మందిని కాపాడినట్లు కోస్ట్ గార్డ్స్ కమాండర్ హమీదుల్ ఇస్లాం కథనం తెలిపారు....