38.2 C
Hyderabad
May 3, 2024 19: 50 PM
Slider ప్రపంచం

శ్యాడ్: బంగాళాఖాతంలో పడవ మునిగి 15 మంది మృతి

boat fell in bay of bengal 15 rohyangas dead

రోహింగ్యా శరణార్థులి ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తూ బంగ్లాదేశ్‌లోని సెయింట్ మార్టిన్ దీవి సమీపంలో బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 71 మందిని కాపాడినట్లు కోస్ట్ గార్డ్స్ కమాండర్ హమీదుల్ ఇస్లాం కథనం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన 15 మంది మృతదేహాలు లభ్యమైనట్లు వారు పేర్కొన్నారు. రోహింగ్యాలు మలేషియాకు వెళ్తున్న సమయంలో ఈ పడవ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ తెలిపారు.

కేవలం 50 మందికి సరిపోయే పడవలో 130 మందిని ఎక్కించుకోన్నారు. దీంతో బరువు మోయలేక అది మధ్యలోనే మునిగిపోయినట్లు హమీదుల్ తెలిపారు. ఆ పడవలో మహిళలు, చిన్నారులు అధికసంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ‘సేవ్ ది చిల్డ్రన్‌’ అంతర్జాతీయ సంస్థ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రోహింగ్యాల తిరిగి తమ దేశానికి వచ్చేలా మయన్మార్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.

Related posts

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంజీఆర్

Satyam NEWS

అడిగే వాడే లేడు: శ్రీకాకుళం జిల్లాలో పురాతన దేవాలయాల కూల్చివేత….

Satyam NEWS

ప్రత్యేక విమానాలు లేక శ్రీనగర్‌ కిటకిట

Satyam NEWS

Leave a Comment