ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో తొలి రోజున 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 3 నామినేషన్లు పడగా తుమ్మల నాగేశ్వరరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, కొంకిమల్ల సాయికుమార్, ఇండిపెండెంట్గా, కాటేపల్లి శైలజ పిరమిడ్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పసుపులేటి శ్రీనివాసరావు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, బుడగజంగం సాయిలు, ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయగా, వైరా, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలలో ఒక్క నామినేషన్ కూడా పడలేదు.
previous post