26.2 C
Hyderabad
May 19, 2024 22: 14 PM
Slider విజయనగరం

విజయనగరం ఎన్నికల బరిలోకి సమాజ్ వాదీ పార్టీ

#samajvadiparty

రిజర్వేషన్లు వద్దని కోరుతున్న రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, వైఎస్స్ఆర్సీలను గద్దె దించాలని విజయనగరంలో సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ నుంచీ విజయనగరరం వచ్చిన ఎస్పీ నేతలు జగదీష్, కిరణ్, తదితరులు నగరంలోనీ బ్లూ ఎర్త్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయనగరం జిల్లా నుంచీ రెండు ఎంపీ స్థానాలకు, అయిదు అసెంబ్లీ  అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎస్పీ జాతీయ నేత డా. జగదీష్ తెలిపారు. విజయనగరం నుంచీ కరుణా కర్, వైజాగ్ నుంచీ డా. జాలాది విజయలను ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో మా పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

Related posts

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

ముస్లింలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Satyam NEWS

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment