38.2 C
Hyderabad
April 27, 2024 18: 18 PM
Slider ఆదిలాబాద్

తిర్యాని మండలంలో దారుణ హత్య

#tiryanimandal

కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం మాణిక్య పూర్ గ్రామపంచాయతీలో గల రాజు గూడ కు చెందిన అత్రం తిరుపతి నిన్న రాత్రి తన పంటచేనులకు కావలికి వెళ్లాడు. ఉదయం ఎంత సమయం అయినా ఇంటికి రాకపోవడంతో తన కుమారుడు వెళ్లి చూసే సరికి హత్యకు గురై ఉన్నాడు. తిరుపతి హత్య విషయం వెల్లడి కావడంతో నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ తో పరిసరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

భోగి డాన్సు చేసి అలరించిన అంబటి రాంబాబు

Satyam NEWS

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Bhavani

Over The Counter Acai Berry Supplements Weight Loss Depression Pills With Weight Loss Side Effects

Bhavani

Leave a Comment