31.2 C
Hyderabad
January 21, 2025 13: 56 PM
Slider ఆదిలాబాద్

తిర్యాని మండలంలో దారుణ హత్య

#tiryanimandal

కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలో దారుణ హత్య జరిగింది. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం మాణిక్య పూర్ గ్రామపంచాయతీలో గల రాజు గూడ కు చెందిన అత్రం తిరుపతి నిన్న రాత్రి తన పంటచేనులకు కావలికి వెళ్లాడు. ఉదయం ఎంత సమయం అయినా ఇంటికి రాకపోవడంతో తన కుమారుడు వెళ్లి చూసే సరికి హత్యకు గురై ఉన్నాడు. తిరుపతి హత్య విషయం వెల్లడి కావడంతో నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ తో పరిసరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

అమీర్ పేట్  గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రికి మహర్దశ

Satyam NEWS

వాహనాన్ని ఢీకొని ఏనుగులు మృతి

mamatha

బస్తీ కమిటీల జాబితాను అందజేసిన కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment