29.2 C
Hyderabad
May 10, 2024 01: 02 AM
Slider విశాఖపట్నం

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుయే ఆయుధం

#kidarishravankumar

అరకు నియోజకవర్గంలో అరకు మండల అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య దేశంలో దేశ ప్రజలకు ఓటు అనే ఆయుధం ఇచ్చిన మహానేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ భవిష్యతూ భావితరాల భవిష్యత్తు మంచి నాయకులను ఎన్నుకోవాలి ఓటు హక్కును అమ్ముకోకూడదని ప్రజా సమస్యల మీద ప్రజా హక్కులకై పోరాడే నాయకులను ఎన్నుకోవాలని ప్రభుత్వలు ప్రజా సంక్షేమం కోసమే పని చేయాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలని ఓటును అమ్ముకోకూడదని మనం వేసే ఓటు తోనే చట్టాలు శాసనాలు చేస్తున్నారని ప్రజల కోసం మంచి చేసే వ్యక్తులను పార్టీను ఓటు వేయాలని నూతన ఓటర్లను మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు మండల అధ్యక్షుడు బాబురావు పెదలబుడు సర్పంచ్ దాసు బాబు మాజీ జెడ్పీటీసీ రమేష్  అసెంబ్లీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రమేష్ వార్డు సభ్యులు త్రినాధ్ యూనిట్ ఇంచార్జీ శెట్టి రాజు కళావతి  బూత్ ఇంచార్జీలు కామేష్ రాధిక సౌజన్య విజయ కుమారీ టీడీపీ నాయకులు చందు డిగ్రీ కళాశాల స్టూడెంట్ చైర్మన్ వినోద్ స్టూడెంట్ లీడర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫ్రీ షుగర్: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉదారత్వం

Satyam NEWS

సెల్ఫ్ రెస్పెక్ట్: బాధ్యతలేని రాతలపై రేణూదేశాయ్ ఆవేదన

Satyam NEWS

రైతు ఏడ్చిన రాజ్యం బాగుప‌డ‌దు: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment