కార్పొరేట్ బానిసత్వమే బీజేపీ లక్ష్యం
కార్పొరేట్ బానిసత్వమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతుందని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, బాగం హేమంతరావు ఆరోపించారు. ఆధిపత్య భావజాలం ముందుకు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు....