వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలుగా చేయడం పాలనా పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ‘ఒకే దెబ్బకు మూడు పిట్టలు’ అనే విధంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుని ఆర్ధికంగా స్థిరపడిన...
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఒక వర్గం (మతం కాదు) చేస్తున్న ఆందోళనలు అర్ధరహితమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం సబబుగానే అనిపిస్తున్నది. ఎందుకంటే పౌరసత్వ సవరణ బిల్లు అకస్మాత్తుగా తెచ్చింది కాదు....
దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న కారణంగా ఆర్ధిక నేరాలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థల పనితీరును దెబ్బతీస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున...
రాజకీయ నాయకులు రంగులు మారుస్తారని అందరికి తెలుసు. అన్ని రంగులూ మారతాయి కానీ ఎర్ర రంగు అంత సులభంగా మారదని అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఎర్ర రంగు కూడా మారిపోతుందని సిటిజన్ షిప్...
దిశకు అన్యాయం జరిగిన తర్వాత కన్నా ఆ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత చాలా గొంతులు లేస్తున్నాయి. మానవత్వానికి వారే ప్రతినిధులైనట్లు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ‘పోలీసులు ఎంత అన్యాయం చేశారు’...
పోలీసులు సరదాకు ఎన్ కౌంటర్ చేస్తారా? దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘాలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఈ ప్రశ్న వేయడం సబబు అనిపిస్తున్నది. ఎన్ కౌంటర్ చేయడం...
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కార్యాలయంలో ఏం జరుగుతున్నది? అక్కడ ఏం జరుగుతున్నదో మనకెందుకు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఆయన అప్పాయింట్ మెంట్ దొరకడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్…. ఈ పేరు ఇప్పుడు మారుమోగి పోతున్నది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు దిశను అతి కిరాతకంగా...
రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామి ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో మళ్లీ మరొక్క సారి మారుమోగి పోయింది. పోతున్నది. తెలుగు మీడియా ఎవరూ చేయలేని విధంగా ప్రియాంకరెడ్డి ఇష్యూను ప్రెజెంట్ చేసిన అర్నబ్ గోస్వామి...
ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఎంతో మంది హృదయాలను కలచివేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్ధి సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...