29.7 C
Hyderabad
June 2, 2024 09: 49 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

మూడు రాజధానులతో ముగ్గురికీ చెక్

Satyam NEWS
వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మూడు ముక్కలుగా చేయడం పాలనా పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం ‘ఒకే దెబ్బకు మూడు పిట్టలు’ అనే విధంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుక్కుని ఆర్ధికంగా స్థిరపడిన...
Slider సంపాదకీయం

ఆందోళనలు అణచివేయడం తక్షణ అవసరం

Satyam NEWS
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఒక వర్గం (మతం కాదు) చేస్తున్న ఆందోళనలు అర్ధరహితమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం సబబుగానే అనిపిస్తున్నది. ఎందుకంటే పౌరసత్వ సవరణ బిల్లు అకస్మాత్తుగా తెచ్చింది కాదు....
Slider సంపాదకీయం

ఆర్ధిక మాంద్యంతో పెరుగుతున్న ఆర్ధిక నేరాలు

Satyam NEWS
దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న కారణంగా ఆర్ధిక నేరాలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, బ్యాంకింగ్ వ్యవస్థల పనితీరును దెబ్బతీస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం సగటున...
Slider సంపాదకీయం

సిపిఎంతో సహా అందరూ రంగులు మార్చేశారు

Satyam NEWS
రాజకీయ నాయకులు రంగులు మారుస్తారని అందరికి తెలుసు. అన్ని రంగులూ మారతాయి కానీ ఎర్ర రంగు అంత సులభంగా మారదని అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఎర్ర రంగు కూడా మారిపోతుందని సిటిజన్ షిప్...
Slider సంపాదకీయం

జస్టిస్ ఫర్ దిశ: ఉపేంద్రా అతితెలివి ప్రదర్శించవద్దు

Satyam NEWS
దిశకు అన్యాయం జరిగిన తర్వాత కన్నా ఆ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత చాలా గొంతులు లేస్తున్నాయి. మానవత్వానికి వారే ప్రతినిధులైనట్లు వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే ‘పోలీసులు ఎంత అన్యాయం చేశారు’...
Slider సంపాదకీయం

గన్ పాయింట్: కాలం చెల్లిన వాదనలతో కాలక్షేపం ఎందుకు?

Satyam NEWS
పోలీసులు సరదాకు ఎన్ కౌంటర్ చేస్తారా? దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై  మానవ హక్కుల సంఘాలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే ఈ ప్రశ్న వేయడం సబబు అనిపిస్తున్నది. ఎన్ కౌంటర్ చేయడం...
Slider సంపాదకీయం

నో అప్పాయింట్ మెంట్ :మొన్న కేసీఆర్ నిన్న జగన్

Satyam NEWS
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కార్యాలయంలో ఏం జరుగుతున్నది? అక్కడ ఏం జరుగుతున్నదో మనకెందుకు కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఆయన అప్పాయింట్ మెంట్ దొరకడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
Slider సంపాదకీయం

సెల్యూట్ టు విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్

Satyam NEWS
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్…. ఈ పేరు ఇప్పుడు మారుమోగి పోతున్నది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు దిశను అతి కిరాతకంగా...
Slider సంపాదకీయం

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామికి ధన్యవాదాలు

Satyam NEWS
రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామి ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో మళ్లీ మరొక్క సారి మారుమోగి పోయింది. పోతున్నది. తెలుగు మీడియా ఎవరూ చేయలేని విధంగా ప్రియాంకరెడ్డి ఇష్యూను ప్రెజెంట్ చేసిన అర్నబ్ గోస్వామి...
Slider సంపాదకీయం

ప్రియాంక హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS
ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఎంతో మంది హృదయాలను కలచివేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్ధి సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...