35.2 C
Hyderabad
April 27, 2024 14: 44 PM

Tag : Priyanka Reddy Murder

Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

శంషాబాద్‌ కేసులో బాధితురాలి పేరు మార్పు

Satyam NEWS
మీడియా ఆవేశంలో ఉంది. గత రెండు మూడు రోజులుగా శంషాబాద్ కేసుకు సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ ఆవేశంలో ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరు రాయకూడదని, కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించకూడదనే మీడియా...
Slider ప్రత్యేకం

బతికేందుకు భయంగా ఉంది రక్షణకు రైఫిల్ ఇవ్వండి

Satyam NEWS
అయ్యా, పోలీసు కమిషనర్ గారూ, మహిళలపై హింసకు సంబంధించి ఇటీవలే నా చుట్టూ జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటున్న నాకు బయటకు వెళ్లాలంటే...
Slider సంపాదకీయం

ప్రియాంక హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS
ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఎంతో మంది హృదయాలను కలచివేసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్ధి సంఘాలు నిరసన ర్యాలీలు చేపట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
Slider మహబూబ్ నగర్

ప్రియాంక హంతకులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS
ప్రియాంక రెడ్డి హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని ఏబీవీపీ కొల్లాపూర్ శాఖ డిమాండ్ చేసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు కొల్లాపూర్ లో భారీ ప్రదర్శన జరిగింది. ఆ నర హంతకులు జీవించే హక్కును కోల్పోయారని...
Slider మహబూబ్ నగర్

నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి

Satyam NEWS
షాద్ నగర్ ఏరియాలో జరిగిన   ప్రియంక రెడ్డి  హత్య వంటి ఫిర్యాదులపై  వెంటనే స్పందించాలని, డైల్-100 వంటి సేవల గురించి  అన్ని పోలీస్ స్టేషన్ లో  ప్రజలకు అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా ...
Slider తెలంగాణ

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS
క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పు తరువాత సుప్రీంకోర్టు దే తుది నిర్ణయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు...
Slider రంగారెడ్డి

ప్రియాంక హంతకులను తక్షణమే ఉరి తీయాలి

Satyam NEWS
ప్రియాంక హత్య కేసులో దొరికిన దుర్మార్గులను తక్షణమే ఉరితీయాలని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. దాంతో షాద్‌నగర్ అట్టుడికిపోయింది. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ...
Slider తెలంగాణ

పోలీసుల పెట్రోలు సాయంపై నెటిజన్ల ప్రశంసలు

Satyam NEWS
ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేసింది. ఈ ఫోన్ కు పోలీసులు స్పందించి పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేసిన...
Slider ప్రత్యేకం

ఫేక్ కాల్: మహిళ కిడ్నాప్ అయింది రండి

Satyam NEWS
ఆపదలో ఉన్న వారు ఫోన్ చేయండి అంటే ఆకతాయిలు ఫోన్ చేస్తున్నారు. ఇదే సమస్య. ఇలాంటి ఫేక్ కాల్స్ వల్లే నిజంగా పోలీసు సహాయం అందాల్సిన వారికి కూడా అందకుండా పోతున్నది. నిన్న అర్ధ...
మహబూబ్ నగర్

ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

Satyam NEWS
కొల్లాపూర్ నియెజకవర్గం కోడేర్  మండలం నర్సాయిపల్లి గ్రామ నివాసి శ్రీధర్ రెడ్డి కూతురు వెటర్నరీ డాక్టర్  ప్రియాంక రెడ్డి దారుణంగా హత్యకు గురికావడంతో  వారి కుటుంబాన్ని శంషాబాద్ లో  మంత్రి సత్యవతి రాథోడ్ తో...