సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్ పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందుకు? ఈ చట్టం అంత ప్రమాదకరమైనదా? ఈ చట్టంలో దేశం మొత్తం మత ప్రాతిపదికన విచ్ఛిన్నం...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లోని విశ్వవిద్యాలయాలలో చెలరేగుతున్న నిరసనలకు విదేశీ విశ్వవిద్యాలయాలలోని భారత విద్యార్ధులు సంఘీభావం తెలిపారు. విద్యార్ధులు చేస్తున్న శాంతియుత ఉద్యమంపై పోలీసుల అణచివేత విధానాలను నిరసిస్తూ వారు ప్రదర్శన...
అమిత్ షా రాజీనామా చేయాలన్న హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో యమ ట్రెండింగ్లో ఉంది. ఢిల్లీ పోలీసు చట్టం, పౌరసత్వ సవరణ బిల్లులను తీసుకువచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై నెటిజన్లు విమర్శల వర్షం...
రాజకీయ నాయకులు రంగులు మారుస్తారని అందరికి తెలుసు. అన్ని రంగులూ మారతాయి కానీ ఎర్ర రంగు అంత సులభంగా మారదని అనుకుంటూ ఉంటారు. కానీ తాజాగా ఎర్ర రంగు కూడా మారిపోతుందని సిటిజన్ షిప్...
పౌరసత్వ సవరణ బిల్లు పై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. జమియతే ఉలేమా ఏ హింద్, జమాత్ ఏ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో విజయవాడలోని పంజా సెంటర్, ఆటోనగర్, ధర్నా చౌక్ లో భారీ నిరసన...
పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్)కు వ్యతిరేకంగా ముస్లిం జే.ఏ.సీ.ఆధ్వర్యంలో శుక్రవారం నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి విఘాతం కలిగిస్తున్న బిల్లును వెంటనే రద్దు...