28.7 C
Hyderabad
April 27, 2024 03: 22 AM

Tag : Reserve Bank of India

Slider గుంటూరు

రాజధాని నుంచి తరలించిన అన్ని కార్యాలయాలను వెనక్కి తెస్తాం

Satyam NEWS
ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంలో భాగంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని లో  ఉన్న పలు ప్రధాన కార్యాలయాలను అమరావతికి దూరంగా వివిధ ప్రాంతాలకు తరలించారని,  రాబోవు 40 రోజులు తర్వాత ప్రభుత్వం...
Slider జాతీయం

మరో రూ.0.42 లక్షల కోట్లు రావాల్సి ఉంది

Satyam NEWS
జులై 31, 2023 నాటికి రూ.3.14 లక్షల కోట్ల విలువైన 88 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వెనక్కి వచ్చిన మొత్తంలో 87 శాతం...
Slider ముఖ్యంశాలు

76 శాతం నోట్లు వచ్చాయి

Bhavani
రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన తర్వాత నుంచి జూన్ 30 నాటికి 76 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల...
Slider ఖమ్మం

విద్యార్థులకు ఆర్ధిక అక్షరాశ్యతపై అవగాహన

Bhavani
విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రవ్యాప్తంగా క్విజ్ నిర్వహించారని ఎస్బిఐ ప్రాంతీయ మేనేజర్ శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో...
Slider మహబూబ్ నగర్

2000 నోటుతో లాభ సాటి వ్యాపారం

Satyam NEWS
ఇటీవల ఆర్బిఐ 2000 నోటు పై తీసుకున్న విధానంపై లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఆర్బిఐ 2000 నోటును సెప్టెంబర్ లోగా తమ తమ బ్యాంకు అకౌంట్లో వేసుకోవాలని సూచించిన వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా...
Slider జాతీయం

దొంగ డబ్బు కాకపోతే 2 వేల నోట్లు సులభంగా మార్చుకోవచ్చు

Satyam NEWS
దాదాపు ఆరున్నరేళ్ల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది. ఇప్పుడు వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. అయితే, అవి చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించలేదు. అందుకే బ్యాంకులకు...
Slider ముఖ్యంశాలు

పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు

Satyam NEWS
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 4:1...
Slider జాతీయం

కాంగ్రెస్ లో చేరనున్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్?

Satyam NEWS
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎన్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బుధవారం...
Slider జాతీయం

పెద్ద నోట్ల రద్దు పై ఆర్ బీ ఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

Satyam NEWS
రూ.1,000, రూ.500 నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు  సమర్పించాలని కేంద్రాన్ని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్రం 2016 సంవత్సరంలో పెద్ద నోట్లను...
Slider జాతీయం

దేశంలో స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

Satyam NEWS
ఆల్ ఇండియా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) ఆధారంగా వార్షిక టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో ఉపశమనం కలిగించింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన టోకు ధరల సూచిక ఆధారంగా సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం...