బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూత
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి...