37.2 C
Hyderabad
April 30, 2024 13: 40 PM
Slider జాతీయం

బెంగాల్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూత

పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు.

వారం రోజుల కిందట శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు.

Related posts

రైతు పురోభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం

Satyam NEWS

రోహిణి ఆసుపత్రి నిర్వాకంతో అంబులెన్సులోనే రోగి మృతి

Satyam NEWS

కండగలిగిన కవిరాయడు గురజాడ

Satyam NEWS

Leave a Comment