జార్ఖండ్ కు కాలినడకన బయలు దేరిన వలస కార్మికులు
జాతీయ రహదారి పనులను చేపడుతున్న డి బి ఎల్ కంపనీలో పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కార్మికులను పట్టించుకోకుండా వదిలివేయడంతో సోమవారం రాత్రి 50 మంది కార్మికులు కాలినడకన బిచ్కుంద నుండి జార్ఖండ్ కు...