అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినవారిని ఉరితీయాలి
అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన దుర్మార్గులను బహిరంగంగా ఉరి తీయాలని మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం...