రూ.1500 కోట్లతో మల్లన్నసాగర్ వద్ద పర్యాటక క్షేత్రం
మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు మల్లన్నసాగర్ వద్ద పర్యాటక క్షేత్రం ఏర్పాటు కాబోతున్నది. నిర్మాణం కోసం సమగ్రమైన ప్రణాళికల రూపకల్పనకు చర్యలు ప్రారంభిస్తున్నారు. మల్లన్నసాగర్ పర్యాటక క్షేత్రం,...