గుండె ఆపరేషన్ కి సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్
అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం, పిసినీకాడ గ్రామములో నివాసం ఉంటున్న మొల్లేటి గణేష్, అరుణ దంపతుల చిన్న కుమారుడు భార్గవ్ గత ఐదు సంవత్సరాలనుండి గుండె, కాలేయ, రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. భార్గవ్...