రోడ్ అక్సిడెంట్:ఒకే కుటుంబానికి చెందిన10మంది మృతి
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.యావల్ తాలుకాలోని హింగోలా గ్రామ సమీపంలో ఎస్వీయూ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా...