మైలమాల శ్యాంసుందర్ కు డాక్టరేట్ ప్రధానం
ఇబ్రహీంపట్నం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఆధ్యాత్మిక, సామాజికవేత్తగా పేరుగాంచిన రెవరెండ్ మైలమాల శ్యాంసుందర్ కు గౌరవ డాక్టరేట్ సత్కారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ఆఫ్ ఇండియా మరియు బెసలేల్...