కోటప్పకొండలో ప్రజల్ని ఆకట్టుకున్న అవగాహన స్టాళ్లు
మహాశివరాత్రి నాడు గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రయివేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. కోటప్పకొండ కు వచ్చే లక్షలాదిమంది భక్తులకు అవగాహన కల్పించడం...