మరో శైవ క్షేత్రం పుణ్యగిరిలో విజయనగరం పోలీస్ బాస్
విజయనగరం జిల్లాలో ఉన్నశైవ క్షేత్రాలలో శివరాత్రి సంబరాలు….వైభవంగా జరుగుతున్నాయి. ముందు రోజు మధ్యాహ్నం నుంచీ అన్నిశైవ క్షేత్రాల వద్ద భక్తులు శివన్న దర్శనం కోసం పొటెత్తారు. ఉత్తరాంధ్రలోఅందులోనూవిజయనగరం జిల్లాకు అనుకునిఉన్న ప్రసిద్దశైవ క్షేత్రం రామతీర్ధంలోశివరాత్రి...