రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు.. తప్పిన ముప్పు!
ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్నరాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ సిబ్బంది వెంటనే రైలును నవాంద్గీ వద్ద నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్...