Slider కర్నూలుసుంకేసుల నుంచి వరద నీటిని విడుదల చేసిన అధికారులుSatyam NEWSAugust 18, 2020August 18, 2020 by Satyam NEWSAugust 18, 2020August 18, 202002020ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్ర డ్యామ్ వరద ప్రవాహంతో నిండిన కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ ను ఈ మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. సుంకేసుల డ్యామ్ కు 24,200 ల క్యూసెక్కుల...