న్యాయ వ్యవస్థను బలహీన పరిచేందుకు కుట్రపన్నుతున్న తుక్డే గ్యాంగ్
దేశంలో న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని విదేశాలలో కుట్రపూరితంగా బలమైన ప్రచారం చేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయవ్యవస్థ స్థాయిని ఎవరూ ఎప్పటికీ న్యూనత...