రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం
చిత్తూరు జిల్ల నగరి కి చెందిన ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసింది. వడమాలపేట దాసరి వీదికి చెందిన తులసి తనకి క్యాన్సర్ సోకిందని రాంప్రసాద్...