కాల్పుల్లో గాయపడ్డ టీడీపీ నేతకు పరామర్శ
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డిని టీడీపీ బృందం పరామర్శించింది. మధర్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెన్న బాలకోటిరెడ్డిని పరామర్శించిన...