పాకిస్తాన్కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వార్నింగ్
పాకిస్తాన్ను నాశనం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఖొరాసన్ గ్రూప్ హెచ్చరించింది. దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు దయనీయమైన పరిస్థితికి పాకిస్తాన్ మాత్రమే బాధ్యత వహిస్తుంది. తాలిబన్ల పాలన...