నియంత్రణ రేఖపై ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా, సైన్యం ఒక పెద్ద కుట్రను భగ్నం చేసింది. ఉగ్రవాది మృతదేహానికి సమీపంలో క్లైమోర్ మైన్ ఉంది. ఇది పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI గతంలో ఉపయోగించిన...
దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారా.? ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రిపబ్లిక్ డేను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగనున్నాయా.? అంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం...
పాకిస్తాన్ను నాశనం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఖొరాసన్ గ్రూప్ హెచ్చరించింది. దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు దయనీయమైన పరిస్థితికి పాకిస్తాన్ మాత్రమే బాధ్యత వహిస్తుంది. తాలిబన్ల పాలన...
బెంగళూరులో డాక్టర్ గా పని చేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ కు స్లీపర్ సెల్ గా ఉన్న ఒక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గాయపడ్డ ఐసిస్ ఉగ్రవాదులకు...