26.7 C
Hyderabad
May 21, 2024 10: 12 AM
Slider ప్రత్యేకం

188 మండలాల్లో తీవ్ర వడగాలులు

#summer

నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇవాళ ఏపిలో 188 మండలాల్లో 3 తీవ్ర వడగాలులు, 195 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తూ.గోదావరి, గుంటూరు, కాకినాడ, పల్నాడు, అనకాపల్లి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప. గోదావరి, నెల్లూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Related posts

ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్..?

Bhavani

నదీ జలాలపై శాస్త్రీయ పరిష్కారం అవసరం

Satyam NEWS

ప్రభువు దీవెనలు మీ అందరిపై ఉండాలి: ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment