‘నేను-తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ‘నేను-తెలుగుదేశం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ...