Tag : Telugu Desham Party

Slider ముఖ్యంశాలు

అరుదైన అవార్డు అందుకున్న తిరునగరి జ్యోత్స్న

Satyam NEWS
ప్రపంచంలోని 20 మంది ఉత్తమ మహిళల్లో ఒకరిగా అమెరికన్ ఎథ్నిక్ కమిషన్ ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నఆ అవార్డును అందుకున్నారు. మార్చి 12 వ తేదీన అమెరికా...
Slider విశాఖపట్నం

కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన వైసీపీ

Satyam NEWS
విశాఖ లో వైసీపీ నిర్వహించిన యువత పోరు లో ఆసక్తికర సంఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ వైకాపా యువత నాయకులు నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పిలుపునిచ్చినా కూడా...
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకే పెద్దపీట

Satyam NEWS
టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన వర్గాలకే కేటాయించింది. వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదిరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. 5...
Slider ప్రత్యేకం

ఇప్పుడున్న అప్పులన్నీ నీవు చేసినవే జగన్ రెడ్డి

Satyam NEWS
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టుకథల కనికట్టు చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది. తెలుగుదేశం అధికారికంగా ఇచ్చిన పూర్తి పాఠం ఇది. అబద్దానికి ప్యాంటు, చొక్కా వేస్తే అది...
Slider ప్రత్యేకం

తెలుగు దేశం లోకి తీన్మార్ మల్లన్న?

Satyam NEWS
బీసీ నేత తీన్మార్ మల్లన్నకు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ...
Slider ముఖ్యంశాలు

ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

Satyam NEWS
ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అదేవిధంగా టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పదవికి కూడా జీవీరెడ్డి రాజీనామా సమర్పించారు. ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు....
Slider ముఖ్యంశాలు

నామినేటెడ్ పదవుల అమ్మకంపై లోకేష్ సీరియస్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పదవుల అమ్మకంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు నామినేటెడ్‌ పదవులపై...
Slider కడప

త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక?

Satyam NEWS
పులివెందులకు ఉప ఎన్నిక వస్తే టీడీపీ తరపున తాము తప్పక స్వాగతిస్తామని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్ ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
Slider ప్రత్యేకం

చంద్రబాబు ఢిల్లీ టూర్..జగన్‌కి లబ్‌డబ్‌!

Satyam NEWS
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు యూపీ ప్రయాగ్‌రాజ్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సైతం నేరుగా అక్కడి నుంచి హస్తినకు...
Slider ముఖ్యంశాలు

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు

Satyam NEWS
వైసీపీ నాయకుడు, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం...