35.2 C
Hyderabad
May 29, 2023 21: 15 PM

Tag : Telugu Desham Party

Slider సంపాదకీయం

జగన్ ప్రచారానికి చెక్ పెట్టిన తెలుగుదేశం మహానాడు

Satyam NEWS
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపేస్తుందన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వస్తే జగన్‌ కన్నా ఎక్కువ సంక్షేమాన్ని...
Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider ప్రత్యేకం

ఎన్నికలకు సిద్ధం: మహానాడు లో చంద్రబాబు వెల్లడి

Satyam NEWS
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా రాజమండ్రి నగరం పసుపుమయం అయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో...
Slider తూర్పుగోదావరి

నేటి నుండి తెలుగుదేశం పండుగ

Satyam NEWS
గోదావరి జిల్లాలకు తెలుగుదేశం పండగ వచ్చింది.టిడిపి శ్రేణిలో ఎక్కలేని ఉత్తేజాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి మహానాడుకకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఈ మహానాడు పండుగలో పాల్గొనేందుకు...
Slider తూర్పుగోదావరి

27, 28న వేమగిరిలో టీడీపీ మహానాడు

Satyam NEWS
ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
Slider విజయనగరం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయం

Satyam NEWS
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ముందు స్తు ఎన్నికలు రాబోతున్నాయని…విషక్ష టీడీపీ జోస్యం చెప్పింది. నిన్న కాక మొన్ననే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… ఈ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని...
Slider కృష్ణ

సీబీఐ కి సహకరించని కర్నూలు ఎస్పీ: టీడీపీ

Satyam NEWS
అవినాష్ రెడ్డి అరెస్టు కు కర్నూలు ఎస్పీ సహకరించటం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమ ఆరోపించారు. కర్నూలు ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో...
Slider ముఖ్యంశాలు

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి కి అవమానం…

Satyam NEWS
టీడీపీ వ్యవస్థాపకుడు ,ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి రోజైన 20వ తేదీన విజయనగరం జిల్లా కేంద్రం లో ఆ పార్టీ కి…అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కు...
Slider ప్రత్యేకం

కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఏడుసార్లు విద్యుత్ ఛార్జిల పెంపు

Satyam NEWS
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత తిక్క ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ల చేతగాని తనం వల్ల రాష్ట్రంలో డిస్కంలు దివాలా తీసాయని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల...
Slider విశాఖపట్నం

రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ

Satyam NEWS
జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో 40వేల కోట్ల భూ దోపిడీ జరిగిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు.”ఇదేం ఖర్మ రా” కార్యక్రమంకై ఉత్త రాంధ్ర పర్యటన కు వచ్చిన బాబు…...
error: Content is protected !!