37.2 C
Hyderabad
April 30, 2024 12: 14 PM
Slider ప్రత్యేకం

‘నేను-తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన ‘నేను-తెలుగుదేశం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే తనకు తెలుసు అని వివరించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ సభలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు,చింతకాయల అయ్యన్నపాత్రుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, తెరాస తుమ్మల నాగేశ్వరావు, సిపిఐ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర మూర్తి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

5జీ నుంచి డ్రోన్​ పాలసీ వరకు.. క్వాల్​కామ్​ సీఈవోతో ప్రధాని మోదీ చర్చ

Sub Editor

[2022] What Is The First Line Drug For Hypertension Best Ways To Lower Blood Pressure At Home Tips To Lower Blood Pressure Fast

Bhavani

పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసిన ములుగు ఏ ఎస్ పి

Satyam NEWS

Leave a Comment