కన్ఫ్యూజన్: నిమ్మగడ్డ లేఖపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేరు మీద సర్క్యులేట్ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైయస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కె.పార్దసారథి, జోగి రమేశ్లు ప్రెస్మీట్ పెట్టారు. వారు మాట్లాడిన...