26.7 C
Hyderabad
May 21, 2024 08: 45 AM
Slider హైదరాబాద్

డ్రైనేజీ లైన్ల నిర్మాణం పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

#drainageworks

ఉప్పల్ డివిజన్  న్యూ భరత్ నగర్ లో నీ డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కొత్తగా డ్రైనేజీ లైన్లను నిర్మిస్తున్నట్టు కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ జరుగుతున్న డ్రైనేజీ లైన్, వర్షపు నీటి కాలువ పై కప్పుల నిర్మాణ పనులను సోమవారం  ఏఈ వసంతతో కలిసి పరిశీలించారు.

డివిజన్లోని పలు సమస్యలను  త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ భరత్ నగర్ కాలనీ అధ్యక్షులు వేముల కృష్ణ రెడ్డి , గంటా మల్లారెడ్డి, S.మారుతి, ప్రవీణ్ కుమార్, సాయిగౌడ్, వేముల వీరా రెడ్డి, బండి మాధవ్ రెడ్డి, బర్ల ఐలయ్య, సల్ల రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాంధ్ర యాదవ యువత అధ్యక్షుడిగా  అప్పన్న

Satyam NEWS

Digital disaster of Dharani portal

Satyam NEWS

ప్రేమతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే కు కేబినెట్ హోదా

Satyam NEWS

Leave a Comment