35.2 C
Hyderabad
May 21, 2024 14: 50 PM
మహబూబ్ నగర్

మాజీ సర్పంచ్ వెంకట్ రాంరెడ్డికి బీరం నివాళి

mla kolla

చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకట్ రాం రెడ్డి అనారోగ్యానికి గురై మృతి చెందారు. బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు.  అనంతరం ఆయన కుటుంబ సభ్యులైన  సిద్ధిపేట ఎఎస్పీ  నరసింహ రెడ్డిని పరామర్శించి కుటంబ సభ్యులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తో పాటు  మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట్రామమ్మ, సింగిల్ విండో చెర్మెన్ శ్రీధర్ రెడ్డి, TRS పార్టీ నాయకులు వున్నారు.

Related posts

అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

బిజెపి నేతపై దాడి చేసిన సిఐ జానకి రెడ్డిని సస్పెండ్ చేయాలి

Satyam NEWS

దయా గుణం చూపిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment